Oct 2, 2020

*అక్టోబరు 6న ఏపీ ముఖ్యమంత్రితో ఉద్యోగుల డిమాండ్ల పై చర్చించనున్న ఉన్నతాధికారులు* *చర్చించబోయే అంశాలు ఇవే....* *సీపీఎస్ రద్దు ... పాత పెన్షన్ విధానం అమలు గురించి* *మార్చి, ఏప్రిల్ నెలలకు సంబంధించి పెండింగులో ఉన్న జీతాల చెల్లింపులు.* *పెండింగులో ఉన్న కరవు భత్యాల చెల్లింపులు* *11 పీఆర్ సీ అమలు గురించి* *కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేసే అంశం.* *వీటితో పాటు మరో ఆరు ఇతర అంశాలను కూడా చర్చించబోతున్నట్టు సోషల్ మీడియాలో సమాచారం. డిమాండ్లన్నింటినీ పరిష్కరిస్తామని సీయం సలహాదారులు ఉద్యోగ సంఘాలకు హామీ ఇచ్చినట్టు భోగట్టా.* -సన్నశెట్టి, ఏపీటీఎఫ్-94404 36703